Thursday, 30 July 2026 11:01:25 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

జన సైనికులకు వీర మహిళకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది

Date : 28 May 2025 05:42 PM Views : 227

Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టివి పెందుర్తి: మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మడక బంగార్రాజు స్వగృహంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం కలిగి ఉండాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా అనుకోకుండా ఏ ప్రమాదం జరిగినా ఐదు లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్.ఇవ్వడం జరుగుతుందని అన్నారు అలాగే జనసేన సభ్యత్వ నమోదు పొంది అకాల మరణం పొందిన వారికి సుమారుగా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదగా ఎప్పటికీ 10 కోట్ల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి చోట మానవ మృగాలు అవతరించాలని కనీసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లల కూడా అత్యాచారం చేస్తుంటే వీరిని ఏమనుకోవాలి అర్థం కావట్లేదని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చెసారు తక్షణమే హోం శాఖ పోలీసు శాఖ వారు ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ఇటువంటి మానవ మృగాలను అంతం చేయాలని రమేష్ బాబు అన్నారు అనంతరం ఈ సభకు అధ్యక్షత వహించిన జనసేన యువనేత మడక బంగారు రాజు మాట్లాడుతూ దేశంలో ప్రతి చోట ఇటువంటి చిన్న పిల్లలపై అగాత్యాలు చేసిన వారిని తక్షణమే ఉరితీయాలని బంగారు రాజు గారు అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు గారితో పాటు పెందుర్తి జనసేన పార్టీ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మడక బంగార్రాజు యువనేత గల్లా శ్రీనివాసరావు సాలాపు అప్పారావు మడక పైడిరాజు జనార్ధన్ శ్రీకాంత్

D.SRINIVAS

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :