Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా:యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం పంచాయితీ లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీనీ వీడి వైసిపి లోకి చేరికలు..... సర్పంచ్ విమలా వెంకునాయుడు,పంచదార్ల రవి,పంచదార్ల చిన్న,కిలాడి కృష్ణ,N.నాయుడు ఆధ్వర్యంలో ఎలమంచిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ యు.వి రమణమూర్తి రాజు (కన్నబాబు) మరియు మాజీ డిసిసిబి చైర్మన్ యు.సుకుమార్ వర్మ (తేజ) సమక్షంలో కె. నాని, బి.అప్పలరాజు,తేజ, డి.రాము, డి.అప్పలరాజు, డి.అప్పారావు, వి.బాబూరావు, పి.నరసింహ నాయుడు, పి. లక్షమన్, కె.వెంకటేష్,గణేష్ తదితరులు వైసీపీలో చేరారు వీరందరికీ ఎమ్మెల్యే కన్నబాబు పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, ప్రజల వద్దకే పాలన అందిస్తున్నారని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కన్నబాబు రాజు గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు...
Reporter
Rapid TV