Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఖాజీపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. ఆలయ కమిటీ వారు ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.... ఈ కార్యక్రమంలో గ్రామ ఎక్స్ సర్పంచ్ పీలా తులసీరాం, ex zptc శ్రీను , బాబ్జీ గ్రామ ఎంపీటీసీ పీలా సందీప్, మోదమాంబ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు జనసేన టిడిపి బిజెపి తదితరులు పాల్గున్నారు.
Reporter
Rapid TV