Friday, 31 July 2026 11:59:29 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ

ప్రతిఒక్కరూ మొక్కలునాటండి అనకాపల్లి డిఎఫ్ఓ గంపా లక్ష్మణ్

Date : 06 June 2024 09:06 AM Views : 246

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జి కొత్తపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చోడవరం సామాజిక అటవీ పరిధి అధికారి బి గౌరేష్, సిబ్బంది ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ విద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి బి గౌరేష్ మాట్లాడుతూ. ప్రపంచ పర్యావరణ దినోత్సవ పురస్కరించుకొని అనకాపల్లి డివిజనల్ ఫారెస్ట్ అధికారి గంపా లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పకృతికి రక్షణ కరువైనందున ఐక్యరాజ్యసమితి జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని నిర్ణయించిందని కావున ప్రతి ఒక్కరూ ఒక సంవత్సరంలోఅనీసం ఒక మొక్క నాటి పర్యావరణ సమతుల్యతను, భూ మాతను కాపాడాలని సూచించారు, ఈ సందర్భంగా నేడు నిచ్చే చెట్లను పండ్ల జాతి మొక్కలను సుమారు వంద మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జి కొత్తపల్లి గ్రామ కస్తూర్బా బాలికల గాంధీ విద్యాలయ ప్రిన్సిపాల్ వి భారతి వారి సిబ్బందికి మరియు చోడవరం ఎస్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ జే రమణ రావికమతం సెక్షన్ ఆఫీసర్ ఓ ఎస్ యన్ మూర్తి జైతవరం వన సేవకు రమణ విద్యాలయ సిబ్బంది తదితరులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: