Thursday, 30 July 2026 10:05:23 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి :: దాడీ రత్నాకర్

Date : 26 April 2024 09:57 PM Views : 202

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి.. దాడి కసింకోట మండలం, గొబ్బూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొణతాల రామకృష్ణ గారితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ మరియు సీఎం రమేష్ గారి పుత్రుడు రిత్విక్ గారితో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజల నుంచి విశేష ఆదరణ, ఘన స్వాగతం లభించింది. దీనిలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటిలో భూ సురక్ష పథకం కూడా ఒకటని అన్నారు. దీనిలో రైతుల యొక్క భూ సర్వే పేరుతో 100 సెంట్లు భూమిని 80 సీట్లకే చూపిస్తూ పట్టా పాస్ పుస్తకాలను మంజూరు చేశారన్నారు. ఆ మిగిలిన 20 సెంట్లు లెక్కలు లేవని ఎవరికి వెళ్తుందో వారికే తెలియాలని అన్నారు. ఈ పాస్ పుస్తకాలపై జగన్ తన బొమ్మను వేసుకొని ప్రచారం చేసుకున్నారని అన్నారు. మన పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదని రోడ్ల దగ్గర నుంచి పరిపాలన వరకు అంతా అస్తవ్యస్తముగా తయారైందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: