Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి లో మార్చ్7వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి సభ జరిగే స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తలసిల రఘురాం గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి గారు, అనకాపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ గారు, అనకాపల్లి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.*
Admin
Rapid TV