Rapid TV - Andhra Pradesh / Anakapally : 41 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ టైక్వాండో చాంపియన్షిప్ 2024 రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో అనకాపల్లి చెందిన sk వహీదా పూమ్ సే విభాగంలో రాష్ట్రస్థాయి బంగారు పధకం కైవసం చేసుకుంది. అలాగే kyorugi అండర్ 49కేజీ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఈ పోటీలు రాజీవ్ ఇండోర్ స్టేడియం విజయనగరంలో జరిగాయి. ఈ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులు మహారాష్ట్ర ఔరంగాబాధ్ లో ఆగస్టు 17 నుండి 20 తేదీలలో జరిగే జాతీయస్థాయి టైక్వాండో పోటీలో పాల్గొంటారు.
Admin
Rapid TV