Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని పతంజలి యోగ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఘనంగా గాజరిగింది. ఈ సందర్భంగా యోగా గురువు పులేటి సతీష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని అన్నారు. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉదయం సాయంత్రం, అరగంట సేపు యోగా చేయాలని సూచించారు.
Admin
Rapid TV