Rapid TV - Andhra Pradesh / Anakapally : రాంబిల్లి రేపిడ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా :రాంబిల్లి మండలంలోని సెజ్ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం నుంచి లారస్ ఫార్మా కంపెనీకి వెళ్తున్న ఎంప్లాయిస్ బస్సు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది. ప్రమాదంలో పెంటకోట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Rapid TV