Thursday, 30 July 2026 10:13:48 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన దాడి రత్నాకర్

Date : 21 July 2024 12:06 PM Views : 216

Rapid TV - Andhra Pradesh / Anakapally : గురు పౌర్ణమి సందర్భంగా పార్కు సెంటర్‌ వద్ద శ్రీ సత్యసాయి మందిరంలో కొలువైన శ్రీ షిర్డీ సాయిబాబాను తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గురుపూజోత్సవం సందర్భంగా శ్రీ శరగడం నూకరాజు మాస్టారును శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సింగరావుపేట టెలిఫోన్‌ ఎక్ఛ్సేంజి వీధిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :