Saturday, 13 June 2026 06:28:04 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

గిరిజన సమస్యలు పరిష్కరించాలని మంత్రి సంధ్యారాణి కి సివేరి దొన్ను దొర వినతి

Date : 22 July 2024 06:46 PM Views : 191

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : గిరిజన సమస్యలు పరిష్కరించాలని మంత్రి సంధ్యారాణికి సివేరి దొన్ను దొర వినతి రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి సివేరి దొన్ను దొర వినతి పత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని కోరారు. సోమవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి టిడిపి నాయకులతో కలిసి గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివేరి దొన్ను దొర గిరిజన సమస్యలను పరిష్కరించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని కోరారు. గత 20 ఏళ్లగా ఏజెన్సీలో జిసిసి డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా గిరిజన గ్రామాల్లో నెలకొన్న ఇతర సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం ద్వారా సివేరి దొన్ను దొర కోరారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణి తో పాటు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :