Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : చందన స్వామికి ఆఖరి విడత చందనసమర్పణ. విశాఖ జిల్లా సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వరాహా లక్ష్మినృసింహస్వామి వారికిఆషాడ పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారికి నాలుగో విడత మూడు మడుగుల చందనంసమర్పణ జరిగింది. వైశాఖమాసం అక్షయ తృతీయ రోజు స్వామి వారి నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి మొదటి విడత చందన సమర్పం జరిగింది. రెండో విడత వైశాఖ పౌర్ణమి మూడో విడత జ్యేష్ఠ పౌర్ణమి నాలుగో విడత ఆషాడ పౌర్ణమి ఆదివారంనాడు మూడుమడుగుల చందన సమర్పణ జరిగింది. మొత్తం 12 మడుగుల చందన సమర్పణ స్వామి వారికిజరిగింది
Reporter
Rapid TV