Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం గొన్నవానిపాలెం గ్రామానికి చెందిన యం పి పి స్కూల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా పినపోలుశ్రీను. ను ఎన్నుకున్నారు గత కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్న ఆయనకి ఈ అవకాశం లభించింది. ఈ సందర్భంగా చోడవరం శాసన సభ్యులు శ్రీ కే ఎస్ ఎన్ ఎస్ రాజు ,పీవీయస్ యన్ రాజు ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో పినపోలు తాతారావు, జనసేన మండల ప్రెసిడెంట్ డి ఎస్ నాయుడు జనరల్ సెక్రెటరీ పినపోలు రాము కూటమి యూత్ నాయకులు మరిసా తాలినాయుడు పినపోలు నాగేశ్వరరావు పినపోలు ప్రవీణ్ పినపోలు శంకర్రావు, అభినందనలు తెలిపారు. పినపోలు శ్రీను మాట్లాడుతూ తనకు విద్య నేర్పిన బడిని అభివృద్ధి చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. బడి అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Admin
Rapid TV